తెలంగాణ, సీమంధ్ర ప్రజల మధ్య సద్భావన: డిఎస్

తెలంగాణ సమస్యపై పరస్పర దూషణలు సరి కాదని ఆయన అన్నారు. అభిప్రాయ భేదాలుంటే చర్చించుకోవాలి గానీ పరస్పర విమర్శలు పార్టీలో మంచివి కావని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యపై కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకూడదని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అంతకు ముందు తెలంగాణ న్యాయవాదులు రాజీవ్ సద్భావన సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చార్మినార్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు తెలంగాణ న్యాయవాదులను అరెస్టు చేశారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications