అద్వానీపై సమైక్యవాదుల ధ్వజం, దిష్టిబొమ్మ దగ్ధం

అద్వానీ రథయాత్ర అవినీతిపై చేసినట్లుగా లేదని తెలంగాణ కోసం చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణపై సానుకూల సంకేతాలు కేంద్రం నుండి వస్తున్నాయన్న తెలంగాణ కాంగ్రెసు నేతల ప్రకటనను ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొట్టి పారేశారు. సంకేతాలు వారి సొంత అభిప్రాయమే అన్నారు. కేంద్రం అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. శ్రీకాళహస్తిలో పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్నంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి కార్యకర్తలు అద్వాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణపై అద్వాని తీరు సరిగా లేదన్నారు. ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రకు తెలంగాణ అవసరం లేదంటూ లేఖ రాశారని ఇప్పుడు మాత్రం తెలంగాణ అంటూ రాగం అందుకున్నారని విమర్శఇంచారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications