తెలంగాణలో కెసిఆర్, కోదండరాం దిష్టిబొమ్మ దగ్ధం

కాగా హైదరాబాదులో నేషనల్ మజ్దూర్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. ఈ సందర్భంగా ఎన్ఎంయు నేత మహమూద్ మాట్లాడారు. తాను తెలంగాణ వాదినేనని నేనూ ఈ గడ్డపైనే పుట్టానని తనను ఉద్దేశ్య పూర్వకంగా సీమాంధ్రుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల కోసం సెంటిమెంటు వాడుకున్నది అశ్వత్థామ, థామస్ రెడ్డిలేనన్నారు. వారే అసలు ద్రోహులని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications