రామోజీ, రాధాకృష్ణకు సాక్షి రాసిస్తాం: శోభా నాగిరెడ్డి

టివి 9లో ప్రసారం చేసినట్లు జగన్ ఇంట్లో ఒక్క ఖాళీ మద్యం బాటిల్ చూపించినా జగన్ ఇంటిని మీకు రాసిస్తాం లేదంటే ఛానల్ మూసేస్తారా అని సవాల్ విసిరారు. టివి 9 అసత్య కథనాలు ప్రసారం చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. ఆధారాలు చూపించకుంటే ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ, రామోజీ రావు, రవి ప్రకాశ్ వస్తే జగన్ ఇంటికి వెళదామని మీ రాతలు నిజమైతే అప్పటికప్పుడే జగన్ నివాసం, సాక్షి ఛానల్ వారి పేర రాస్తామన్నారు. ఏ వ్యక్తినో ముఖ్యమంత్రిని చేయడానికో, ఏ పార్టీనో అధికారంలోకి తీసుకు రావడానికో ఇటువంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. రామోజీ ఫిల్స్ సిటీ చుట్టూ రోడ్డు నిర్మించారని అది ఎవరి స్థలంలో నిర్మించారని ఆ విషయాలు రాసే దమ్ము ధైర్యే ఏ ఛానెల్, ఏ పత్రికకూ లేదన్నారు. తమకు పత్రికల పట్ల గౌరవం ఉందన్నారు. ఈ విధంగా విలువలు లేకుండా తప్పులు రాయడాన్నే ప్రశ్నిస్తున్నామన్నారు.
-
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications