తెలంగాణపై కేంద్రానికి నివేదిక ఇవ్వబోను: గవర్నర్

సకల జనుల సమ్మె విరమణతో రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితి నెలకొంటోందని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె విమరణ నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితిపై గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ పని మీదనే ఆయన ఢిల్లీ వచ్చారని అంటున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications