సాక్ష్యం చెప్పడానికే సిబిఐ ముందుకు జగన్

వైయస్ జగన్కు సిబిఐ నోటీసు జారీ చేయడం, సిబిఐ ముందుకు వైయస్ జగన్ వెళ్తుండడాన్ని కొందరు గోరంతను కొండంతలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ను సిబిఐ పిలవడం కాంగ్రెసు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఎలాంటి అపోహలను నమ్మాల్సిన పని లేదని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. వైయస్సార్ కుటుంబంపై దుర్మార్గపు రాతలు రాస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై విరుచుకుపడ్డారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications