సాక్ష్యం చెప్పడానికే సిబిఐ ముందుకు జగన్

వైయస్ జగన్కు సిబిఐ నోటీసు జారీ చేయడం, సిబిఐ ముందుకు వైయస్ జగన్ వెళ్తుండడాన్ని కొందరు గోరంతను కొండంతలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ను సిబిఐ పిలవడం కాంగ్రెసు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. ఎలాంటి అపోహలను నమ్మాల్సిన పని లేదని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. వైయస్సార్ కుటుంబంపై దుర్మార్గపు రాతలు రాస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై విరుచుకుపడ్డారు.
More From
-
23 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున..!! -
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై..












Click it and Unblock the Notifications