జగన్ సాక్షి కాదు ముద్దాయి, విషయం దాచాడు: టిడిపి
ఓఎంసి నుండి జగతి పబ్లికేషన్లోకి పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆర్ ఆర్ గ్లోబల్ నుండి పెట్టుబడులు వచ్చినట్టు జగనే ఒప్పుకున్నారన్నారు. ఓఎంసి కేసులో జగన్ను ముద్దాయిగా చేర్చాలన్నారు. గాలికి లీజులు కట్టబెట్టేందుకు కొండారెడ్డిని బెదిరించారన్నారు. సిబిఐ దర్యాఫ్తుతో వైయస్ హయాంలోని ఒక్కో కుంభకోణం బయటపడుతోందన్నారు. రౌడీయుజం, బెదిరింపులతో లీజులు గాలికి వచ్చేలా చేశారన్నారు. సిబిఐ విచారణ అనంతరం జగన్ బాగా నటించారన్నారు. సిబిఐ విచారణ అనంతరం జగన్ నటన చూసి సినిమా డైరెక్టర్లు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
Comments
yerram naidu ys jagan gali janardhan reddy chandrababu naidu hyderabad ఎర్రన్నాయుడు వైయస్ జగన్ గాలి జనార్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హైదరాబాద్
English summary
Telugudesam Party senior leader Yerram Naidu appealed CBI that to add YSRC Party president YS Jaganmohan Reddy name as accused in OMC case.
Story first published: Monday, November 7, 2011, 12:51 [IST]