తెలంగాణపై ఇంకా స్పష్టత రాలేదు: బొత్స

ప్రణబ్ను కలిసిన అనంతరం బొత్స సత్యనారాయణ ఓ తెలుగు దినపత్రిక ప్రతినిధితో మాట్లాడారు. ప్రణబ్తో తాను గురువారం మరో దఫా భేటీ కానున్నట్లు చెప్పారు. అయితే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ ఆజాద్ మాత్రం గురువారం ఢిల్లీలో ఉండటం లేదు. కాశ్మీర్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సొంత రాష్ట్రం వెళ్లనున్నారు. ఆయన తిరిగి శుక్రవారం ఢిల్లీ వస్తారు. శుక్రవారం బొత్స సత్యనారాయణ ఆజాద్తో సమావేశమై తెలంగాణపై చర్చిస్తారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications