నేరెడ్మెట్లో మంత్రి శంకరరావుపై కేసు నమోదు

తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రీన్ ఫీల్డ్ ప్రతినిధులు కోర్టుకెక్కారు. గ్రీన్ఫీల్డ్ ప్రతినిధుల ఫిర్యాదుపై స్పందించిన కోర్టు శంకరరావుపై విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా అక్రమాలు, అవినీతిపై ఇతర విషయంలో కోర్టుకెక్కే శంకరరావుకే కోర్టు షాక్ ఇవ్వడం విశేషం. శంకరరావు రాసిన లేఖ కారణంగానే వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అలాగే మరో ఇద్దరు మంత్రుల అక్రమాలపై విచారణ జరపాలని శంకరరావు ఇటీవల కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications