నేను జగన్ వెంటే: జయసుధ, తన వ్యాఖ్యలపై వివరణ

తన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి పనుల కోసం, నియోజవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆమె చెప్పారు. దీనిని మరో రకంగా చూడవద్దని కోరారు. కాగా రెండు రోజుల క్రితం ప్రజలు అవినీతిపరులు అయిపోయారన్న తన వ్యాఖ్యలపై కూడా ఆమె వివరణ ఇచ్చారు. దీనిపై ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. సాధారణంగా ఉన్న విషయమే చెప్పానని డబ్బులు తీసుకున్న వారు బాధపడతారు, తీసుకోని వారికి బాధ అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications