జగన్పై ధ్వజమెత్తిన విహెచ్, భూములు తేలాలని వ్యాఖ్య

వైయస్ జగన్ జగతి సంస్థల్లోకి 300 కోట్ల రూపాయల పెట్టబడులు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. సెజ్ల పేర స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సెజ్ల పేర స్వాధీనం చేసుకున్న భూముల్లో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications