బాబుపై సిబిఐ విచారణలో నిజాలు తేలాలి: విహెచ్

చంద్రబాబు ఆస్తుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ప్రభుత్వ విప్ కొండ్రు మురళి అన్నారు. ఆస్తులపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై, చంద్రబాబుపై మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కూడా ఆరోపణలు వస్తున్నాయని, కెసిఆర్ కూడా తన నిజాయితీని నిరూపించుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications