జగన్ తలకు గన్ గురిపెట్టి బెదిరించాడు: సతీష్

మహాబళేశ్వరప్ప అండ్ సన్స్ 1978లో లీజు పొంది, గనుల తవ్వకాన్ని 2009 వరకు సాగించింది. జగన్ తనను బెంగళూర్ పిలిపించి, గనులను ఇచ్చేయాలని చెప్పారని సతీష్ చెప్పారు. సజ్జల దివాకర్ రెడ్డికి చెందిన ఆర్ఆర్ గ్లోబల్తో సబ్ లీజు కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని తనను జగన్ రివాల్వర్తో బెదిరించాడంటూ సతీష్ రాతపూర్వకంగా సిబిఐకి తెలిపారు. దాని తర్వాత హైపర్ టెన్షన్కు, కార్డియాక్ సమస్యలతో సతీష్ ఆరు నెలల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. ఆర్ఆర్ గ్లోబల్, మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ మధ్య జరిగిన ఒప్పందంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐ గుర్తించినట్లు ఆంగ్ల పత్రిక రాసింది. ఆర్ఆర్ గ్లోబల్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్లో 49 కోట్ల రూపాయలు, ఇందిరా టెలివిజన్లో 30 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications