పరకాల విజ్ఞుడన్న తెలంగాణ నేతలు,టీవీలో చర్చ

టిఆర్ఎస్ నేత నాయిని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించడం విశేషం. పరకాల విజ్ఞులని, ఆయన చాలా చక్కగా మాట్లాడతారని చెప్పారు. రేవంత్ చెప్పినట్లుగా ఆయన తన చతురతతో మార్చగలరని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో దాడిని నాయిని కూడా ఖండించారు. దాడి ఘటనకు తమ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూడా క్షమాపణలు చెప్పారన్నారు. పరకాల తెలివైన వారని తాము ఒప్పుకుంటున్నామని అయితే ఆయన వెనుక సమైక్యవాదుల కుట్ర ఉందని ఆరోపించారు. పరకాల మాట్లాడుతూ విభజన కోరుకునే వారు, విభజనను వ్యతిరేకించే వారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఉన్నారని చెప్పారు. కాగా ఆదివారం పరకాల ప్రభాకర్ పైన తెలంగాణవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications