వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం రచ్చబండ సభలో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే
నిత్యావసర ధరల పెరుగుదలను నియంత్రించడానికి పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడి ఉన్నందు వల్లనే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరల నుంచి రూపాయికి కిలో బియ్యం ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. ధాన్యానికి మద్దతు ధర పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
ys jagan ysr congress alla nani west godavari rachabanda వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు ఆళ్ల నాని పశ్చిమ గోదావరి
English summary
YSR Congress party president YS Jagan camp MLA Alla Nani participated in CM's Rachabanda.
Story first published: Tuesday, November 15, 2011, 17:12 [IST]