కెవిపికి చుట్టుకుంటున్న ఎమ్మార్ స్కామ్ గొడవ

ఎమ్మార్ చైర్మన్ అలబ్బర్, స్టైలిష్ హోమ్స్ మేనేజింగి డైరెక్టర్ కోనేరు ప్రసాద్లు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, అప్పటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్ర రావులతో జరిపిన సమావేశంలోనే హైదరాబాదు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో ఎపిఐఐసి వాటను 49 శాతం నుంచి 26 శాతానికి తగ్గిస్తూ ఎమ్మార్ వాటాను 51 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ నిర్ణయం జరిగిందని జగన్నాథన్ సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత అలబ్బర్ వైయస్ రాజశేఖర రెడ్డిని విడిగా కలిసినట్లు జగన్నాథన్ సిబిఐకి చెప్పాడు.
కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంగళవారం పెన్నా సిమెంట్స్ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు. పెన్నా సిమెంట్స్ వైయస్ జగన్కు చెందిన వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. దానికి ప్రతిఫలంగానే పెన్నా సిమెంట్స్కు సున్నపురాయి గనులను లీజుకు ఇచ్చారా అనే విషయంపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అరబిందో కంపెనీ ప్రతినిధులు కూడా మంగళవారం సిబిఐ ముందు హాజరయ్యారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications