శ్రీరాములు చిహ్నం: ఒకే గొడుగు కిందికి జగన్, గాలి

శ్రీరాములుకు కేటాయించదలిచిన మూడు చిహ్నాల్లో సీలింగ్ ఫ్యాన్ మొదటి స్థానంలో ఉంది. మరో రెండు చిహ్నాలు గ్యాస్ సిలిండర్, టెలివిడన్ సెట్. ఆఖరికి శ్రీరాములుకు సీలింగ్ ఫ్యాన్ను కేటాయించారు. హైదరాబాదులోని చంచల్గుడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీని పెట్టే ఆలోచన చేస్తామని శ్రీరాములు ఇది వరకే చెప్పారు. జగన్, శ్రీరాములు ఒకే ఎన్నికల గుర్తును ఎన్నుకోవడాన్ని బట్టి భవిష్యత్తులో జగన్, గాలి జనార్దన్ రెడ్డి కలిసి పనిచేసే దక్షిణాదిన పాగా వేయడానికి ప్రయత్నిస్తారని అర్థమవుతోందని అంటున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications