అది వైయస్ జగన్ వైఫల్యం కాదు: బొత్స సత్తిబాబు

తాము అధికారం కోసం అర్రులు చాచడం లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే హక్కు ఉందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము ఎదుర్కుంటామని, తమకు తగిన సంఖ్యాబలం ఉందని ఆయన ఆన్నారు. అన్ని విషయాలపై శాసనసభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శానససభా సమావేశాల తర్వాత తాను తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పారు. కర్నూలు, ఒంగోలుల్లో ఈ నెలలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాలకు పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులను డిసెంబర్ 1వ తేదీన పిసిసి విచారించే అవకాశం ఉంది.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications