ఎవరు ద్రోహులో తేలిపోతుంది: ఎర్రన్నాయుడు

జగన్ వర్గం నేతలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయలేకే కాంగ్రెసులోకి వెళుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి అధికారులపైనా, మంత్రులపైనా పట్టు లేదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చెత్తకుండీలో వేస్తుంటే ఆ కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లోని వైఫల్యం మంత్రే అంగీకరించారన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యధిక పన్నులు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి కిరణే అన్నారు. ప్రచారం చేసుకోవడంలో కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మించి పోయారన్నారు.












Click it and Unblock the Notifications