వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎవరు ద్రోహులో తేలిపోతుంది: ఎర్రన్నాయుడు
జగన్ వర్గం నేతలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయలేకే కాంగ్రెసులోకి వెళుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి అధికారులపైనా, మంత్రులపైనా పట్టు లేదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చెత్తకుండీలో వేస్తుంటే ఆ కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లోని వైఫల్యం మంత్రే అంగీకరించారన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యధిక పన్నులు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి కిరణే అన్నారు. ప్రచారం చేసుకోవడంలో కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మించి పోయారన్నారు.
Comments
errannaidu ys jagan chandrababu naidu kiran kumar reddy ఎర్రన్నాయుడు వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి
English summary
TDP senior leader Errannaidu lashes out at YSRC Party president YS Jaganmohan Reddy camp mlas about no confidential vote.
Story first published: Sunday, November 20, 2011, 17:33 [IST]