ఎవరు ద్రోహులో తేలిపోతుంది: ఎర్రన్నాయుడు

జగన్ వర్గం నేతలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయలేకే కాంగ్రెసులోకి వెళుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి అధికారులపైనా, మంత్రులపైనా పట్టు లేదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చెత్తకుండీలో వేస్తుంటే ఆ కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లోని వైఫల్యం మంత్రే అంగీకరించారన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యధిక పన్నులు వేస్తున్న తొలి ముఖ్యమంత్రి కిరణే అన్నారు. ప్రచారం చేసుకోవడంలో కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మించి పోయారన్నారు.
More From
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications