నేను ఒక్కడినే, కానీ నా వెనక కోటి మంది: జూలకంటి

చంద్రబాబు మాట్లాడితే గాలి మాటలు మాట్లాడుతారని అందరికీ తెలుసునని, సిపిఎం సభ్యుడు పద్ధతిగా మాట్లాడుతారని అనుకున్నామని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలుగుదేశం పార్టీకి సలహాదారు మాదిరిగా రంగారెడ్డి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఏం మాట్లాడాలో రాసివ్వండని జూలకంటి రంగారెడ్డి మంత్రులను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తీసుకుని అనిశ్చితిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పష్టమైన వైఖరి తీసుకోలేని స్థితిలో కాంగ్రెసు ఉందని ఆయన అన్నారు. తన ఆరోపణలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఆయన కాంగ్రెసుకు సవాల్ విసిరారు. సభలో తాను ఒక్కడినే ఉండవచ్చు గానీ తన వెనక కోటి మంది వామపక్షవాదులు ఉన్నారని ఆయన అన్నారు. కరువు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications