జగన్ తీరు సరిగా లేదు: కుంజా సత్యవతి కంటతడి

కాగా మేమిద్దరం నిక్కచ్చిగా ఉన్నామని ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మూజువాణి ఓటుతో అవిశ్వాసం ముగిస్తారని జగన్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని, ఓటింగ్కు వస్తే వారి వైఖరి మరోలా ఉంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఓటింగ్ కోరతారో లేదో చూడాలన్నారు. మరోవైపు అసెంబ్లీ లాబీలో జగన్ వర్గం ఎమ్మెల్యేలతో మంత్రులు బాలరాజు, వట్టి వసంత కుమార్ భేటీ అయ్యారు. ధర్మాన కృష్ణదాసు, ప్రసాదరాజులతో వట్టి భేటీ అయ్యారు. కెవిపి రామచంద్రా రావు కూడా జగన్ వర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
More From
-
కడియం, దానం అనర్హత పై స్పీకర్ సంచలన నిర్ణయం..!! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications