వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అవిశ్వాసాన్ని రాజకీయం చేశారు: వైయస్ జగన్
అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ విద్యార్థికి కూడా ఫీజు రీయంబర్స్మెంట్ చేయలేదని ఆయన అన్నారు. 2009-10 సంవత్సరంలో 3200 కోట్ల రూపాయలు కేటాయించి, 900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన అన్నారు. 2011-12 సంవత్సరంలో 2900 రూపాయలు కేటాయించిన నిధులతో బకాయిలు చెల్లించి ఫీజు రీయంబర్స్మెంట్ అమలు చేశామని చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు.
Comments
ys jagan ysr congress guntur district odarpu yatra గుంటూరు వైయస్సార్ కాంగ్రెసు గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర
English summary
YSR Congress president YS Jagan accused that Congress and TDP politicised No - confidence motion.
Story first published: Wednesday, December 7, 2011, 18:35 [IST]