వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎంతో బొత్స భేటీ: జగన్ ఎమ్మెల్యేలపై వేటు కోసమే?
పిసిసి చీఫ్తో పాటు సీనియర్ మంత్రులు, కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయమై నిర్ణయిస్తామని సిఎం శనివారం ఢిల్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో బొత్సతో భేటీ అయి అదే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వారిపై వేటు వేసేందుకు అధిష్టానం కూడా మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో వారిపై వేటు, ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, గెలుపు తదితర అంశాలపై చర్చించినట్లుగా సమాచారం.
kiran kumar reddy botsa satyanarayana ys jagan ysr congress కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణ వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు
English summary
PCC chief Botsa Satyanarayana met CM Kiran Kumar Reddy and talked about Jagan camp mlas.
Story first published: Sunday, December 11, 2011, 15:59 [IST]