సిఎం కిరణ్ కుమార్ అబద్దాలు చెబుతున్నారు: జగన్

పథకాలు పేదలకు అందాలన్న ఆలోచనతో వైయస్ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అందులో విఫలమైందని విమర్శించారు. ఇవాళ అధ్వాన్న పాలకుల చేతిలో రాష్ట్రం ఉందన్నారు. ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే ఇళ్లు ఇస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. దేశ చరిత్రలోనే ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారన్నారు. రాష్ట్రంలో రైతుల స్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications