జూ.ఎన్టీఆర్ను పరిచయం చేసిన ఎంఎస్ రెడ్డి కన్నుమూత

ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఎంఎస్ రెడ్డి తనయుడు. తలంబ్రాలు, అంకుశం, ఆగ్రహం, ఆహుతి, అమ్మోరు, బాల రామాయణం, అరుంధతి, పల్నాటి సింహం, ఏకలవ్య వంటి పలు హిట్ చిత్రాలను ఇతను అందించారు. నిర్మాతగా మొదటి చిత్రం భార్య. రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించిన అంకుశం చిత్రంలో ఎంఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా కనిపించారు. బాల రామాయణం చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. నలభై ఏళ్లు సినీ పరిశ్రమకు ఈయన సేవలు అందించారు. రామాయణం చిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్నారు.
ఎంఎస్ రెడ్డి మృతి వార్త తెలిసిన ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ సినీ పరిశ్రమ భీష్మ పితామహుడిని కోల్పోయిందన్నారు. ఉదయాన్నే బాధాకరమైన వార్త వినవలసి వచ్చిందన్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆయన మృతి వార్త విని విషాదంలో మునిగి పోయారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications