కేంద్ర మంత్రివర్గంలోకి అజిత్ సింగ్, 18న విస్తరణ

కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని ఆర్ఎల్డి రాష్ట్రంలోని మొత్తం 403 సీట్లలో 45 శాసనసభ సీట్లకు పోటీ చేసే ఆలోచనలో ఉంది. రాహుల్ గాంధీ వ్యూహం మేరకు ఉత్తరప్రదేశ్లో తిరిగి కాంగ్రెసును బలోపేతం చేయడానికి అజిత్ సింగ్తో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. అజిత్ సింగ్ కేంద్ర మంత్రి పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి. కాగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన చిరంజీవికి ఇదే సమయంలో మంత్రి పదవి ఇస్తారా, లేదా అనేది సందేహంగానే ఉంది. తృణమూల్ కాంగ్రెసు, డిఎంకెల నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి లభించవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, అజిత్ సింగ్తోనే మంత్రివర్గ విస్తరణను సరిపుచ్చవచ్చునని అంటున్నారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications