కేర్కు శంకరరావు, సబిత హస్తం లేదన్న ఎమ్మెల్యే

ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు గర్హనీయమని ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాప్రతినిధులపై దాడులు దురదృష్టకరమన్నారు. శంకరరావుపై దాడిలో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి హస్తం లేదని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. మంత్రిపై దాడిని తాను ఖండిస్తున్నానని, అయితే శంకరరావు తీరును అందరూ గమనిస్తున్నారన్నారు. ఆయన వైఖరి గమనించి సహించలేకే కొందరు దుండగులు దాడి చేసి ఉండవచ్చునన్నారు. సబితకు ఇందులో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఘటనపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అన్నారు.












Click it and Unblock the Notifications