తెలంగాణలో చంద్రబాబుకు లేనిది జగన్కా?: మేకపాటి

ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ తొలగించి రాజీవ్ యువకిరణాలు పెట్టారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న సిఎం ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకానికి సంబంధించి మూడువేల కోట్ల బకాయిలు ఉంటే కేవలం ఐదువందల కోట్లే ఇచ్చారన్నారు. జనవరి నాలుగో తేదిన ఒంగోలులో ఫీజు పోరు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టరును వారు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications