పటోళ్ల కేసు చిక్కు వీడినట్లేనా?, లొంగిన ఐదుగురు

కాగా పటోళ్లను చంపింది తామేనంటూ ఐదుగురు వ్యక్తులు ఓ ఛానల్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్, ప్రశాంత్ రెడ్డి, అహ్మద్, శ్రీనివాస్, నరెందర్ అనే ఐదుగురు ఆ ఛానల్ ఎదుటకు వచ్చారు. తమను చంపుతాడనే ఉద్దేశ్యంతోనే పటోళ్లను చంపేసినట్లు చెప్పారు. పటోళ్ల అనేకమంది అమాయకులను చంపాడని, మాలో గ్రూపులు సృష్టించనందుకే హత్య చేశామన్నారు. మా డబ్బులు తింటూ మమ్మల్నే టార్గెట్ చేసుకున్నాడన్నారు. ఆయనతో ఉంటే మూడు పోలీసు స్టేషన్లు, ఆరు కేసులు తప్పవన్నారు. తాము అతనిని చంపకపోతే ఆయన చేతిలో తాను హతమయ్యే వాడిని అనిల్ చెప్పారు. పటోళ్ల నడిపించేది చీకటి సామ్రాజ్యమని, ఆయనకు తామంతా సహకరించామన్నారు. పార్టీ ముసుగులో చీకటి దందా చేశాడన్నారు. తాము ఎక్కడున్నామో తమ కుటుంబ సభ్యులకు తెలియదని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్











Click it and Unblock the Notifications