ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై పరువునష్టం దావా కొట్టివేత
అయితే ఈ కేసులో తగిన ఆధారాలు లేని కారణంగా నాలుగో అదనపు మేజ్రిస్టేట్ కోర్టు గత నవంబరు 25న క్రిమినల్ కేసును కొట్టివేసింది. తాజాగా జిల్లా కోర్టు సైతం పరువు నష్టం దావాను కొట్టివేస్తూ బుధవారం తీర్పు చెప్పింది. కాగా ఈ రెండు కేసుల్లో ప్రముఖ న్యాయవాది ద్వారకానాథ రెడ్డి ఆంధ్రజ్యోతి తరఫున వాదించారు.
Comments
English summary
Chittoor district court dismissed petition against Andhrajyothy MD Radhakrishna on wednesday.
Story first published: Friday, January 6, 2012, 9:08 [IST]