వైయస్ హయాం అధికారులు జైళ్లకెళ్తున్నారు: బాబు

కొందరు నేతలు పార్టీకి ద్రోహం చేస్తారేమో కానీ కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ ద్రోహం చేయరన్నారు. టిడిపిని దెబ్బతీయాలనుకునే వారు దెబ్బతింటారన్నారు. పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా కార్యకర్తల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఘతన టిడిపిదేనన్నారు. తెలుగువారి హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ ఉంటారన్నారు. తనకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరూ లేరని చెప్పారు. ఇంకో రెండేళ్లు ప్రతిపక్షంలో ఉంటామని, ఈ రెండేళ్లు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడతామని చెప్పారు. కాగా అంతకుముందు చంద్రబాబు గ్రామంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications