అందరివి ఒకేలా: చిన జీయర్ వ్యాఖ్యలపై కనుమూరి

తిరుమలకు వెళుతుంటే బార్లకు వెళ్లినట్లుగా ఉందని ఆయన మొదటిసారి విమర్శించారు. అనంతరం మూడు రోజుల క్రితం మరోసారి ప్రభుత్వం, టిటిడి తీరుపై ధ్వజమెత్తారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరుమలలో అన్ని ఉల్లంఘనలే జరుగుతున్నాయని, సౌకర్యాలు, భద్రత, పెద్దల పేరుతో నియమాలు ఉల్లంఘించడం న్యాయం కాదని, దేహం చాలిస్తే కొండపై ఎలాంటి సంస్కారాలు చేయవద్దని, శేషాచలవాసుడు అందుకు అంగీకరించడని, నియమాలు ఉల్లంఘించడమంటే దేవుడిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications