మాజీ ఎమ్మెల్యేపై లిక్కర్ వ్యాపారుల దాడి!, కేసు బుక్

మద్యాన్ని ఎమ్మార్పీ ధరకే అమ్మాలను సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, మరో మంత్రి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించారని అయినప్పటికీ వ్యాపారులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారని ఈ సందర్భంగా చెంగల ఆరోపించారు. ఎమ్మార్పీకే అమ్మాలంటూ శాంతియుతంగా మేం ధర్నా చేస్తుంటే మాపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దళితుడిపై దాడి చేశారన్నారు. పాయకరావుపేటలో ఎమ్మార్పీకే అమ్ముతున్నారని నక్కపల్లిలో మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. చెంగలపై దాడి చేయబోతుండగా తాము అడ్డుపడేందుకు వెళ్లామని, ఈ సమయంలో తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధిత కార్యకర్త తెలిపారు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications