జగన్ వర్గం ఎమ్మెల్సీలకు చక్రపాణి నోటీసులు

కాగా, మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుపై కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు చేయలేదు. జూపూడి ప్రభాకర రావు వైయస్ జగన్కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుకు కాంగ్రెసు పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శాసనసభ్యులు రేపటి నుంచి వరుసగా మనోహర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించనున్నారు. తమపై అనర్హత వేటు వేయాలని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కోరుతున్నారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications