జగన్ వర్గం ఎమ్మెల్సీలకు చక్రపాణి నోటీసులు

కాగా, మరో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావుపై కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు చేయలేదు. జూపూడి ప్రభాకర రావు వైయస్ జగన్కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుకు కాంగ్రెసు పార్టీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శాసనసభ్యులు రేపటి నుంచి వరుసగా మనోహర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించనున్నారు. తమపై అనర్హత వేటు వేయాలని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కోరుతున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications