హైదరాబాద్ మూడు సాఫ్ట్వేర్ కంపెనీలపై సిఐడి దర్యాప్తు

కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను చెల్లించకుండా, నిబంధనలు బేఖాతరు చేస్తూు మూత పడుతున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. పలు ఫిర్యాదులపై దర్యాప్తును ప్రారంభించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ ముఖ్యమంత్రి ఆమోదాన్ని కోరింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కంపెనీల ఉదంతాలు, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా సంస్థలను మూసేస్తున్న సంఘటనలు హైదరాబాదులో జరుగుతున్న నేపథ్యంలో ఐటి శాఖ చర్యలకు దిగుతోంది.












Click it and Unblock the Notifications