వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆజాదే సరిగా లేరు, పీఆర్పీకెందుకు: హర్షకుమార్ ఫైర్
ఏ వర్గం కాంగ్రెసుకు ఓటు వేసిందో అదే వర్గాన్ని కాంగ్రెసు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. శంకర రావును బర్తరఫ్ చేసిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎందుకు తీసుకోలేదన్నారు. సమన్వయ కమిటీలోనూ సమతుల్యత లేదన్నారు. అందరినీ కలుపుకుపోయే విధంగా అధిష్టానం ఉండాలన్నారు. ఆజాద్ తీరును ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళతానన్నారు. ఓక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలన్నారు.
Comments
English summary
MP Harsha Kumar fired at Ghulam Nabi Azad about priority to Chiranjeevi camp mlas. He accused that Congress neglecting mala community.
Story first published: Sunday, January 22, 2012, 15:04 [IST]