బాలయ్యపై కాపునాడు ఫైర్, క్షమాపణకు డిమాండ్

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే వారంతా బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 27, 28,29 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వినతిపత్రాలు సమర్పిస్తామని వారు చెప్పారు. కాపులను బిసీల్లో చేరుస్తామని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోకపోతే కాపులు కాంగ్రెసుకు దూరమవుతారని వారన్నారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications