బాలయ్యపై కాపునాడు ఫైర్, క్షమాపణకు డిమాండ్

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారని, బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే వారంతా బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 27, 28,29 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వినతిపత్రాలు సమర్పిస్తామని వారు చెప్పారు. కాపులను బిసీల్లో చేరుస్తామని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోకపోతే కాపులు కాంగ్రెసుకు దూరమవుతారని వారన్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications