బాలకృష్ణపై విమర్శలకు లగడపాటికి వంశీ, నాని సవాల్

నెహ్రూ అలాగే మాట్లాడితే కోడిగుడ్ల సీన్ రిపీట్ అవుతుందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి మంత్రి పదవి రాకపోవడంతో నెహ్రూ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఈ స్థాయికి రావడానికి కారణమైన టిడిపిపై విమర్శలు చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడమేనన్నారు. ఆయన ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోవాలని లేదంటే టిడిపి కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. ముందు నీదే పార్టీయో ఎక్కడి నుండి పోటీ చేయాలో నిర్ణయించుకో కానీ టిడిపిని లక్ష్యంగా పెట్టుకోవడం మానేయమని సూచించారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేశానని, తన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications