బస్సును నడిపి పిచ్చోడి వీరంగం, 9 మంది మృతి

కాగా ఈ సంఘటనపై పూణే పోలీసు కంట్రోల్ కార్యాలయం స్పందించింది. ఆరుగురు పాదాచారులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా తమకు సమాచారం అందిందని పేర్కొంది. మరో పదిహేడు మంది గాయపడ్డారని, మరో ఇరవై నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. బస్సును నడిపిన డ్రైవర్ను నిలయం టాకీస్ ఏరియాలో అరెస్టు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications