మూడు జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

చిన్న చిన్న సంఘటనలు మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదు. కృష్ణా తీర ప్రాంతంలో కూడా ప్రకంపనలు గుర్తించారు. రిక్టర్ స్కేల్పై ఎలాంటి రీడింగ్ నమోదు కాలేదు. భూప్రకంపనలు 2.8 మాగ్నట్యూడ్ కన్నా తక్కువగా ఉంటే రిక్టర్ స్కేల్పై నమోదు కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న చిన్న ప్రకంపనలే అని ఎలాంటి భయం అవసరం లేదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గలేదు.












Click it and Unblock the Notifications