యానాం రణరంగం: దాడితో రీజెన్సీ వైస్ చైర్మన్ మృతి

కాగా అంతకముందు కంపెనీ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేశారు. కంపెనీ కార్యాలయానికి, పెట్రోలు బంకుకు కార్మికులు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీఛార్జ్లో మురళీ మోహన్కు తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం ఆయనను హాస్పిటల్ తరలించారు. ఆయన మృతి చెందారు. మురళి మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ కార్మికులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు ఇరవై మంది వరకు గాయపడ్డారు. దీంతో కార్మికులు మరింత రెచ్చి పోయారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. యానాంలో పోలీసులు కేబుల్ ప్రసారాలు నిలిపేశారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications