చంద్రబాబు నిర్ణయం: జగన్ సాక్షి డైలీ బహిష్కరణ

ఆ రెండు చానెళ్లు, పత్రికల్లో తమ పార్టీపై, పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కథనాలను వండివారుస్తున్నారని పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ చానెళ్లు, పత్రికల తీరుపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వాటి తీరులో ఎటువంటి మార్పు లేదన్న అభిప్రాయంతో చంద్రబాబు ఏకీభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఆ పత్రికలు, చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో బహిష్కరణ నిర్ణయాన్ని టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications