ప్రధాని రాష్ట్ర పర్యటన రద్దు, ముఖ్యమంత్రికి నిరాశ
తానే స్వయంగా గచ్చిబౌలి స్టేడియాన్ని సందర్శించి, వేదిక నుంచి ఇతర ఏర్పాట్లు ఎలా ఉండాలో ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు సహచర మంత్రులను కూడా వెంట తీసుకుని వెళ్లారు. ఏర్పాట్లన్ని చకచకా జరిగిపోతున్న సమయంలో శనివారం 4వ తేదీన ప్రధాని రావడం లేదని సమాచారం వచ్చింది. దీంతో ఉద్యోగ నియామక పత్రాలు అందించే కార్యక్రమం కొనసాగుతుందా లేదా అనేది సందేహంలో పడింది.
Comments
English summary
PM Manmohan Singh's Hyderabad visit on February 4 is cancelled.
Story first published: Sunday, January 29, 2012, 10:28 [IST]