బయటి వ్యక్తుల పని: యానాం రీజెన్సీ ఘటనపై బాబు

రాజకీయ కక్షతోనే బయటి వ్యక్తులు దారుణానికి పాల్పడి ఉంటారని, అసలు జరిగిందేమిటో బయటకు రావడం అవసరమని ఆయన అన్నారు. సంఘటనకు స్థానిక పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక పార్లమెంటు సభ్యుడిగా హర్ఖకుమార్కు ఉందని ఆయన అన్నారు. నిజంగా జీతాల కోసమే ఆ సంఘటన జరిగిందా, రాజకీయ కారణాలు ఈ సంఘటనకు పురికొల్పాయా అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ఉద్యోగాలు కల్పించిన చంద్రశేఖర్ ఇవాళ్ల మరణించారని, ఇది పద్ధతి కాదని ఆయన అన్నారు. చంద్రేశేఖర్ మృతదేహానికి ఆదివారం హైదరాబాదులో అంత్యక్రియలు జరిగాయి.
More From
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications