తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటాం: కాంగ్రెసు ఎంపీలు
తెలంగాణ కోసం తాము ఓసారి పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేశామని, మరోమారు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించామని, అధికార పార్టీలో ఉంటూ కూడా తాము తెలంగాణ కోసం పోరాటం చేశామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వాలనే భావన అన్ని పార్టీల నాయకుల్లో ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ గురించి సమయం, సందర్బాన్ని బట్టి మాట్లాడుతామని, అంత మాత్రాన తాము పోరాటాన్ని ఆపేశామని కాదని ఆయన అన్నారు.
Comments
telangana congress ponnam prabhakar gutta sukhender reddy warangal తెలంగాణ కాంగ్రెసు పొన్నం ప్రభాకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి వరంగల్
English summary
Telangana Congress MPs said that they will continue to fight for Telangana.
Story first published: Sunday, January 29, 2012, 14:59 [IST]