విగ్రహాలకు మంత్రి ట్విస్టు, పాక్షనిస్టులకూ అంటూ వ్యాఖ్య

పద్ధతి, క్రమం ఉండాలని ఆయన అన్నారు. ఓ నాయకుడు చనిపోయిన తర్వాత ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ వర్తిస్తాయని అనుకుంటే ప్రజలు వాటిని పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రజల ఆదరణ ఉందా లేదా అనేది చూడకుండా విగ్రహాలు పెడుతున్నారనేది మంత్రి అభిమతంగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో రౌడీలు, గుండాలు, ఫాక్షనిస్టులకు కూడా విగ్రహాలు పెట్టడం చూస్తున్నామని ఆయన అన్నారు. పద్ధతి ప్రకారం విగ్రహాల స్థాపన లేకపోవడం వల్ల, ఎవరి విగ్రహాలు పడితే వారి విగ్రహాలు పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications