హర్ష కుమార్కి ముంబై మాఫియా కల వచ్చిందా?: వర్ల

కాగా అంతకుముందు హర్ష కుమార్, రీజెన్సీ సిరామిక్స్ వ్యవహారంలో కార్మిక నేత మురళీమోహన్ మృతి, ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ హత్యోదంతంతోపాటు మొత్తం వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఉన్నట్టు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అనడం సరికాదన్నారు. యాజమాన్యం వైపు మాట్లాడుతున్న చంద్రబాబు కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని ఆక్షేపించారు. ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్పై కొన్ని అరాచక శక్తులు దాడిచేసి హతమార్చి ఉంటాయని పాండిచ్చేరి అధికారులు తనతో చెప్పినట్టు హర్షకుమార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications