పదవి కాపాడుకునేందుకే కిరణ్ రెడ్డి ఆరాటం: కిషన్ రెడ్డి

కేంద్రం నుండి కరవు భత్యం తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు పెడితే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలని సూచించారు. రాష్ట్రంలో పలుచోట్ల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications