వైయస్ విజయమ్మ లేఖపై ప్రధాని ఏం చేస్తారో?: టిడిపి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మలు ఆ పార్టీకి అద్దె మనుషులుగా వ్యవహరిస్తున్నారని టిడిపి మహిళా నేత అనురాధ విజయవాడలో అన్నారు. రాష్ట్రంలో అవినీతి మాఫియా రాజ్యమేలుతోందని టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు వేరుగా విజయవాడలో ధ్వజమెత్తారు. సమాచార హక్కు కమిషన్ కాంగ్రెసు పునరావాస కేంద్రంగా మారిందని దుయ్యబట్టారు. నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2జి కుంభకోణం కేసులో పిఎంవో పాత్ర ఉందని, దానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications