నేతలు పాడవడం ప్రజల తప్పే:ఉండవల్లి సంచలన వ్యాఖ్య

రాజకీయ నేతల్లాగే ఐఏఎశ్ అధికారులపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమని అంతకుముందు అన్నారు. ఐఏఎస్లు తీసుకునే నిర్ణయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. సిబిఐ విచారణపై ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమాలలో తమ తప్పు లేదని చెప్పడం అధికారులకు సరికాదన్నారు. కనీస ప్రాథమిక సూత్రాలు కూడా మరిచిపోయి వ్యవహరించిన వారి తీరు చాలా విచారకరమన్నారు. చట్టాలు రాజకీయ నాయకులు చేసినా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.












Click it and Unblock the Notifications